
కశ్యపప్రజాపతి
కుమారుడు విభాండకుడు. ఇతడు బ్రహ్మచర్యానిష్ఠాగరిష్ఠుడు. ఒకనాడు విభాండకుడు స్నానం చేస్తూ అపురూప సౌందర్యవతి అయిన ఊర్వశిని చూసాడు.
అతని మనస్సు చలించగా, ఆ నదిలోనే రేత్ణపతనమైంది.
ఆ నదిలో నీళ్ళు త్రాగుతూ
ఓ మృగం ఆ రేతస్సును
మ్రింగి, గర్భం ధరించి ఒక
మగ శిశువును కంది. విభాండకుడు ఆ
శిశువును తన ఆశ్రమానికి తెచ్చి,
ఋష్యశృంగుడు...